ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలో వున్న ఉన్నత పాఠశాలల్లో చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో దసరా పండుగ తర్వాత […]