తప్పు చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ప్రభుత్వాల చేతికి చిక్కక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నిండా ముంచి విదేశాలకి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకి ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ మైండ్ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. వారి, వారి కేసుల విచారణలో ఇప్పటి వరకు జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తులను వారు మోసం చేసిన […]