ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.