పిల్లలకు జలుబు, దగ్గు చేసిందని పెద్ద కంపెనీ మెడిసిన్ అని తీసుకొచ్చి వేసిన తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. ఆ మందు ఏకంగా 66 మంది పసిపిల్లలను బలి తీసుకుంది. అది కూడా భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన మందుతోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల్లో గాంబియాలో 66 మంది పిల్లలు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన దగ్గు, జలుబు మందులు తాగి మరణించారు. దీంతో ఈ కంపెనీకి చెందిన నాలుగు రకాల మందులను […]