ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీల అధినేతలను సంప్రదిస్తున్నారు ఆశావాహులు.