సాధారణంగా భారత దేశంలో హిందూ ప్రధాన దేవాలయాల్లో ఏనుగులు దర్శనం ఇస్తుంటాయి. ఏనుగు అంబారీ మీద స్వామి వారి ఊరేగింపు కనుల పండువగా ఉంటుంది.. కానీ ఈ మద్య కొన్ని చోట్ల ఏనుగులు చేస్తున్న బీభత్సవం వల్ల భక్తులు భయాందోళన చెందుతున్నారు.