తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ MEC ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. మునెపెన్నడూ లేని విధంగా అద్భుతమైన మార్కులతో శభాష్ అనిపించారు. వెయ్యి మార్కులకు గానూ.. మొత్తం 985, 984, 983 వంటి అత్యుత్తమ మార్కులతో ఆల్టైమ్ రికార్డు […]