మహారాష్ట్ర- దేశంలో నేరాలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఎన్నో కఠినమైన చట్టాలను తెచ్చింది. అయినప్పటికీ క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఎక్కడొ ఓ చోట హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో మహారాష్ట్రలో జరిగిన అమానుష ఘటన సంచలనం రేపుతోంది. అభం శుభం తెలియని ఓ యువతిపై ఏకంగా 400 మంది లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన […]
గుంటూరు క్రైం- ఆంద్రప్రదేశ్ లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న తాడెపల్లిలో గ్యాంగ్ రేప్ రేప్ ఘటన మరవక ముందే గుంటూరులో రమ్య హత్య జరిగింది. తాజాగా మరో మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. దీంతో హత్యలు, ఆత్యాచార ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గుంటూరులో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ తో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని రాజుపాలెం మండలంలో ఓ మైనర్ బాలికను లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక […]