ముస్లింలకు పవిత్ర మాసం అయిన రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో హైదరాబాద్ మహానగరంలో కొన్ని మస్జీద్లు పండుగ శోభను సంతరించుకోనున్నాయి.
పవిత్ర కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. నిత్యం వివాదాలు రాజుకుంటున్న క్రమంలో సోమవారం మసీదు ప్రాగణంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేస్తున్న అధికారులకు మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించింది. దీంతో ఆ పరిసరాలను వెంటనే సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘‘శివలింగం కనిపించిన ప్రాంగణాన్ని వెంటనే సీల్ చేయాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు […]