అమరావతి- కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెల్ల మెల్లగా ఆంక్షలను సడలిస్తోంది. ఇప్పటి వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా, ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతులు ఇవ్వనున్నారు. అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు కరోనా నివారణ, కొవిడ్ టీకా పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ […]