సినీ రంగంలో మేటి పురస్కారంగా భావించే ఆస్కార్ – 2022 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రాల విభాగంలో ఇండియా నుండి రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. అందులో ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య నటించి నిర్మించిన ‘జై భీమ్’ కాగా రెండోది మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన పీరియాడిక్ మూవీ ‘మరక్కార్’ కావడం విశేషం. టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ మూవీ.. 2021 నవంబర్ లో అమెజాన్ […]