మెడికో ప్రీతి మృతిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతి చెందింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీతి మృతిపై మావోలు స్పందించారు. లేఖ విడుదల చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల లేఖ ఒకటి కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేను బెదిరిస్తూ.. లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. తక్షణమే రాజీనామా చేయాలని.. లేదంటే ప్రజాకోర్టులో ఎమ్మెల్యేని శిక్షిస్తామని బెదిరించడం కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి […]
ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మరణించటంతో మావోయిస్ట్ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉంది. ఇక ఈ క్రమంలోనే మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. తాజాగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే బీజాపూర్ జిల్లా తర్లగూడ ఈటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఎన్ కౌంటర్ లో ఘటన స్థలంలో […]