కొని రోజులగా ఏపీలోని మన్సాస్ ట్రస్ట్పై జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ వారసత్వ వివాదం కాస్త హీట్ పెరిగి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొస్తోంది. ఇక ఎన్నో రోజులుగా ఈ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏపీ హైకోర్టు మరోసారి మన్సాస్ ట్రస్ట్పై కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజతిరాజునే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీంతో […]