manja: మాంజా కారణంగా ఓ వ్యక్తి మూడు లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. అంతేకాదు! గాయాలతో ఆసుపత్రి పాలై నరకం అనుభవిస్తున్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీకి చెందిన 55 ఏళ్ల మదన్ సింగ్ ఓ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. బుధవారం రూ.6 లక్షల రూపాయల క్యాష్తో బైకుపై వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో గాలిపటం మాంజా అతడి గొంతుకు చుట్టుకుంది. దీంతో అతడు బైకుపై నుంచి కిందపడ్డాడు. […]