భార్య మరణం తర్వాత మంగరాజు పిచ్చివాడు అయ్యాడు. ఆమె లేని లోకాన్ని ఊహించుకోలేకపోయాడు. చనిపోతే తాను కూడా భార్య దగ్గరకు వెళ్లిపోవచ్చని భావించాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.