దాయాది దేశం పాకిస్తాన్ హిందువులపై విషం చిమ్ముతూనే ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వారి ఆచారాలు, సంప్రదాయాలు, ఆలయాలపై దాడులు చేస్తోంది. మరోసారి తన దుర్భుద్దిని బయటపెట్టింది.