దేశవ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం హోలీ వేడుకలు విషాదాలను మిగిల్చాయి. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.