హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూల్, కాలేజీ ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల అంశంపై సుదీర్గంగా చర్చించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం […]