టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ మద్య సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది, మీరు లక్కీ డ్రాలో గెలుపొందారు.. గిఫ్ట్ ఇస్తాం మీ వివరాలు చెప్పండి అంటూ కొంత మంది అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. అలా తమ వలలో పడ్డవారి నుంచి లక్షలు కాజేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారి మోసాలకు లొంగిపోవొద్దని ఎంతగా చెబుతున్నా కొంత మంది […]