కర్ణాటకలో హిజాబ్ రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. యూనిఫామ్ తోనే అందరూ విద్యాలయాలకు రావాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ ధరించిన బాలికలను అనుమతించపోవడంపై దుమారం రేగింది. తాజాగా ఈ వివాదం పై బాలల హక్కుల కార్యకర్త, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమంతిచకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం […]