ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ఫ్లాట్ ఫామ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అని రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.