బిజినెస్ డెస్క్- ఈ కరోనా సమయంలో సామాన్యులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆంతా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకిన వారు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక బెంబేలెత్తిపోతున్నారు. కొందరైతే కరోనా చికిత్సకు ఆస్తులను అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వార కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసే వారికి లక్ష రూపాయల వరకు […]