దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి బ్యాంకింగ్. ప్రజల ఆర్థిక లావాదేవీలకు మూల బిందువు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి పని తీరును పర్యవేక్షిస్తూ ఉంటుంది.