గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు పలు విధ్వంసాలతో రెచ్చిపోతున్నారు. వందల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నారు. ఆఫ్గానిస్తాన్ ఎప్పుడైతే తాలిబన్ల చేతికిపోయిందో.. అప్పటి నుంచి బాంబుల మోత మోగుతూనే ఉంది. కొన్ని ఉగ్రవాద సంస్థలు పౌరులను లక్ష్యంగా చేసుకొని ఆత్మహుతి దాడులకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ మదర్సాలో పిల్లలు, సామాన్య పౌరులు లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది.. ఈ దాడిలో 19 మంది చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఆఫ్గానిస్తాన్ ఐబాక్ నగరంలో […]