గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.