2019 వన్డే వరల్డ్ కప్లో రాయుడిని ఎంపిక చేయని సంగతి తెలిసందే. ధావన్ గాయపడిన ఆ స్థానంలో రాయుడు ఎంపిక చేయకపోవడం అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఇటీవలే రాయుడు అప్పటి సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనికి తాజాగా ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడుకి కౌంటర్ ఇచ్చాడు.