కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లుహంలో 200 మందితో బయలుదేరిన అతి పెద్ద పడవ ఒక్కసారిగా నీట మునిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏకంగా 145 మంది జలసమాధి కాగా.. మిగత 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడి మీడియా కథనం ప్రకారం.. మంగళవారం లూలూంగా నదిలో దాదాపు 200 మందితో పడవలో రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు బయలు […]