ఆ కుర్రాడు నటుడు. దాదాపు 150కి పైగా సీరియల్స్ లో నటించాడు. 15 సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించాడు. నటుడిగా ఎంతోపేరు తెచ్చుకున్న అతడు.. నిర్మాతగా తొలి ప్రాజెక్టుని సిద్ధం చేశాడు. అంతలోనే ప్రాణాలు తీసుకోవడంతో సహ నటీనటులు షాక్ కి గురయ్యారు. అతడే లోకేష్ రాజేంద్రన్. లోకేష్ మృతిపై పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ‘మర్మదేశం’ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టు రాసు పాత్రలో […]