తెలంగాణలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తాజాగా బీరు ధరలను పెంచుతూ కొత్త ధరలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి బీరు ధరలను ఒక్కో బీరుపై రూ. 20 పెంచుతున్నట్లు ప్రతిపాదనలు అమలుచేసినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు బీరు ధరలను పెంచాలని కోరిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఇటీవల చర్చలు జరిపారు. అనంతరం ఒక్కో బీరు ధరపై రూ. 20 పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. […]
ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంచి కిక్కిచ్చే వార్త చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. 75 రూపాయలకు చీఫ్ లిక్కర్ అందిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ జనాగ్రహ సభలో మాట్లాడుతూ.. సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీనే పచ్చి సారా కాస్తూ.. 3 రూపాయల మద్యాన్ని రూ. 25కు కొని రూ.250కి విక్రయిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఇది కూడా చదవండి : ఏపీ […]
ఏపీలో మందుబాబులకు జగన్ ప్రభుత్వం శనివారం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు తగ్గడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసిన మద్యం ఇప్పుడు కొంత చవగ్గా లభిస్తుండడంతో పట్టపగ్గాల్లేని సంతోషంతో ఉన్నారు. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా అధిక […]