ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పాత బ్రాండ్లు పూర్తిగా బంద్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రభుత్వం కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. బూమ్, బూమ్.. ప్రెసిడెంట్ మెడల్ వంటి బ్రాండ్లే ప్రస్తుతం ఏపీలో దొరుకుతున్నాయి. ఈ బ్రాండ్ల విషయంలో ఏపీ మందు ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్ముతున్న బ్రాండ్లు అంత రుచిగా లేవని, నాశిరకంగా ఉన్నాయని వారు అంటున్నారు. […]