టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, సురేష్ రైనాలతో పాటుగా మరికొంత మంది మహిళా క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కింది. మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలు ఉన్నారు. అయితే సచిన్ స్థాయిలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు భారత ప్లేయర్స్.