144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షి్ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడబోతున్నాయి. సౌథాంప్టన్లో రసవత్తర సమరం ఖాయం. రెండేళ్ల ప్రయాణం, ఎన్నో అద్భుత ఇన్నింగ్స్లు, ఎన్నో అపురూప విజయాలు, మధ్యలో కరోనా సవాళ్లు. కోహ్లీసేన ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశాన్ని వన్డేల్లోనూ, టీ20ల్లోనూ జగజ్జేతగా నిలిపిన టీమ్ ఇండియా దీర్ఘ ఫార్మాట్లోనూ కోట్ల అభిమానుల ఆశలను నెరవేర్చేందుకు […]