తెలంగాణలోని ఓ జిల్లాలో ఎవరూ ఊహించని దారుణం వెలుగు చూసింది. జింక మాంసం పేరుతో కొందరు వ్యక్తులు కుక్క మాంసాన్ని విక్రయించారు. నిజంగానే జింక మాంసం అనుకుని చాలా మంది వండుకుని తిన్నారు.