హనీమూన్ కోసం వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో తీపి అనుభూతులను పంచుకునేందుకు వెళ్లిన విహార యాత్రను పీడకలగా మార్చింది ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ. స్నోర్కెలింగ్ కు వెళ్లిన జంటను నడి సంద్రంలో వదిలేసి వచ్చింది. దీంతో ఆ జంట న్యాయ పోరాటానికి దిగింది.