కొందరు కొద్దిపాటి క్షణికావేశంలో కొందరు దేనికైన తెగిస్తూ చివరికి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో పాతకక్షల నెపంతో ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇటీవల జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లక్కవరం గ్రామంలో బాతుక మహేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుండేవాడు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇదే గ్రామానికి చెందిన సైదులు […]