తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఇటీవల కాలంలో పలు వినుత్నన కార్యక్రమాలు చేపడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. తాజాగా ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళకు TSRTC పలు నజరానాలు ప్రకటించింది. ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో మహిళా ప్రయాణికు శుభవార్త తెలిపింది ఆర్టీసీ. నగరంలో మహిళ ప్రయాణికుల కోసం రద్దీ సమయాలో 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు 8వ తేదీన ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన పీఆర్సీ ఉద్యమం తారాస్థాయికి చేరింది. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం […]