కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.