ఉమ్మడి ఎపి మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతుహలమ్మ బుధవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తిరుపతిలోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. వృత్తి రీత్యా వైద్యురాలైన కుతుహలమ్మ, రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు.