ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ స్థాయికి మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మాటలు కూడా సరిగా రాని చిన్నారులను తీసుకెళ్లి ఖరీదైన స్కూళ్లలో వేస్తున్నారు. మధ్యతరగతి, పేద ప్రజలు తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. పిల్లల చదువు కోసం అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక డబ్బున్న వారి పిల్లలు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవారి గురించి ప్రత్యకంగా చెప్పనక్కరేలేదు. అతను ఒక జిల్లాకు కలెక్టర్ అయినప్పటికీ […]