కల్వకుంట్ల హిమాన్షు రావు మరోసారి తన గొప్ప మనస్సునుచాటుకున్నాడు. ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని కార్పోరేట్ స్కూల్ స్థాయిలో ఆధునీకరించాడు. దీనికి సంబంధించిన విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ లో తెలియజేశాడు.