ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విద్యార్థుల సంక్షేమం, విద్య కోసం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
దొంగలు పక్క ప్లాన్ తో చోరీలకు పాల్పడుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందు చిన్న క్లూ లేకుండా చోరీలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎంతో జాగ్రత్తగా చోరీలు చేస్తున్నప్పటీకీ వారు చేసే చిన్న తప్పులు పోలీసులకు దొరికేలా చేస్తాయి.