దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. తాజాగా పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. దాడి చేయడంతోపాటు వివస్త్రను చేసి కొట్టారంటూ బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా లోని గిరిజన మహిళలను వివస్త్రం చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ ఘటనలపై విచారణ ప్రారంభించారు గిరిజనశాఖ ఉన్నతాధికారులు. గిరిజన మహిళల పట్ల […]