Kommu Konam Fish: చేపల వేటకు వెళ్లిన ఆ జాలర్లకు సిరుల పంట పండింది. అరుదైన కొమ్ము కోనం చేపలు వారి వలలకు చిక్కాయి. వాటిని వేలం వేయగా కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కాకినాడ, యూ కొమ్ముపల్లి మండలం, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో వల వేసి చేపల కోసం వేచి ఉన్నారు. కొంత సేపటి తర్వాత చేపలు వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. అయితే, వలలను పైకి […]