రాజస్థాన్- ప్రపంచంలో మోసాలు పెరిగిపోయాయి. ఎవరని ఎవరు నమ్మేటట్లు లేదు. ఎవరి చేతిలో ఎవరు ఎప్పుడు ఎలా మోసపోతారో ఎవరు ఉహించుకోలేకపోతున్నారు. ఇక ఈ మధ్య మన దేశంలో భార్య భర్తల మోసాలు బాగా పెరిగిపోయాయి. మొగుడు పెళ్లాలు ఇద్దరు కలిసి పక్కా ప్రణాళికతో లూటీలకు పాల్పడుతున్నారు. ఇక రాజస్థాన్ లో అయితే కట్టుకున్న భార్యనే చెల్లి అని చెప్పి మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడో మొగుడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షరాల జరిగింది. ఐతే […]