ఈ మద్య ఎంతోమంది చిన్న విషయాలకే మనసు వికలం చేసుకుంటున్నారు.. క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతూ కన్నవారికి శోకాన్ని మిగుల్చుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులను అద్బుతంగా తీర్చి దిద్దామని.. మెరుగైన వసతులను ఏర్పాటు చేశామని.. ఎప్పటికప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వాలు చెబుతుంటాయి.. కానీ రోగులు మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిత్యం ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు.