వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) విద్యార్థిని ఆదివారం మృతి చెందారు. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమె ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో హైడ్రామా నడిచింది.