మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో ఓ వర్గం తిరుగుబావుటా ఎగుర వేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.