నేషనల్ డెస్క్- హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. మరో 14 మంది గాయపడగా, 25 నుంచి 30 మంది ఆచూకీ గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియో, సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ […]
హిమాచల్ ప్రదేశ్ కొండచరియ సంఘటనలో మరణించిన జైపూర్కు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ దీపాశర్మ ,కిన్నౌర్లో తన మొట్టమొదటి సోలోయాత్రలో ఉన్నప్పుడు కొండచరియలు ఆమె ప్రాణాలను తీశాయి. 34 ఏళ్ల డాక్టర్ దీపాశర్మ పొరుగువారు బాధితురాలిని జ్ఞాపకం చేసుకుని ఆమె దురదృష్టకర మరణానికి దుఃఖం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. డాక్టర్ దీపా శర్మ ఆయుర్వేద వైద్యురాలు, ఆమె తల్లి మరియు సోదరితో కలిసి జైపూర్ లోని శ్యామ్ నగర్ ప్రాంతంలో ఉన్నారు. […]