తెలంగాణలో ఇప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదివే విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. నిన్న తాండూర్ లో టెన్త్ తెలుగు పేపర్ లీక్.. ఈ రోజు వరంగల్ లో హిందీ పేపర్ లీక్.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.