ఈ మద్య పలు స్కూల్స్, కాలేజీల్లో టీచర్లు ర్యాంకులు రావాలని విద్యార్థులను కఠినంగా శిక్షిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పనిష్ మెంట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి.. కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు కూడ కోల్పోతున్నారు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.